భారత దేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు Union Territories of India
భారత దేశం లో 8 కేంద్ర పాలిత
ప్రాంతాలు ఉన్నాయి. ఈ బ్లాగ్ లో కేంద్ర పాలిత వాటి గురించి తెలుసుకుండం. వాటి
రాజదనూలు, జానబ, ప్రదాన భాషలు మెు
దలైనవాటి గురించి తెలుసుకుందాం.
1.ఢిల్లీ (Delhi): దేశ రాజదని అయిన
ఢిల్లీ 1956 నవంబర్ 1 తేదీన కేంద్రపాలిత ప్రాంతంగ ప్రకటించపడింది.
జనాబా : 1,67,87,941 మంది (2011
లెక్కల ప్రకారం )
జిల్లాలు: 11
అక్షరాస్యత: 86.34%
ప్రదాన భాషలు: హిందీ, పంజాబీ,
ఉర్దూ
దర్మనీయ స్థలాలు : ఎర్రకోట,
రాష్ట్రపతి భవన్, రాజ్ఘాట్, శాంతివనం, కుతుబ్మీనార్, విజయ్ ఘాట్ , చాందిని చౌక్,
కన్నట్ ప్లస్, ఇండియా గెట్, హుమయిన్ సమాది, పార్లమెంటు భవనం మెు దలైనవి ఉన్నాయి.
2. అండమాన్ & నికోబార్
దీవులు(Andaman & Nicobar island):
రాజదని: పోర్ట్ బ్లాయిర్
విస్తీర్ణం : 8,249 చ. కి. మీ.
జనాబా : 3,80,581 మంది (2011
లెక్కల ప్రకారం )
జిల్లాలు: 3
అక్షరాస్యత:
86.27%
ప్రదాన
భాషలు: బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, మలయాళం
దర్మనీయ స్థలాలు : సెల్యులార్
జైల్, వాండుర్ బీచ్, సింక్ దీపం, రాస్ ఐలాండ్ మెు
దలైనవి.
3. డామన్ & డయ్యు (Daman & Diu):
రాజదని: డామన్
విస్తీర్ణం : 112 చ. కి. మీ.
జనాబా : 2,43,247 మంది (2011 లెక్కల
ప్రకారం )
జిల్లాలు: 2
అక్షరాస్యత:
87.07%
దర్మనీయ స్థలాలు : జలందర్,
నాగోయాబీచ్ , జంపోర్ బీచ్, డయుయ్ పిల్లల పార్క్ మెు దలైనవి.
4. చండీగర్ (Chandigarh) : 1966 నవంబర్ 1 తేదీన
చండీగర్ ని కేంద్ర పాలిత ప్రాంతమ్ గ గుర్తించారు.
రాజదని: చండీగర్
విస్తీర్ణం : 114 చ. కి. మీ.
జనాబా : 10,55,450 మంది (2011
లెక్కల ప్రకారం )
జిల్లాలు: 1
అక్షరాస్యత:
86.43%
ప్రదాన
భాషలు: హిందీ, పంజాబీ, ఇంగ్షీషు
దర్మనీయ స్థలాలు : రోజ్ గార్టెన్,
రాక్ గార్టెన్, సుకన్ సరస్సు, ఆర్ట్ గలేరి, జాతీయ పోర్ట్రైట్ గలేరి మెు
దలైనవి.
5. పాండిచ్చేరి : 1962 కేంద్రపాలిత ప్రాంతం గ ప్రకటించింది.
రాజదని: పాండిచ్చేరి (పుదుచ్చేరి)
విస్తీర్ణం : 479 చ. కి. మీ.
జనాబా : 12,47,953 మంది (2011 లెక్కల ప్రకారం )
జిల్లాలు: 4
అక్షరాస్యత:
86.55%
ప్రదాన
భాషలు: తమిళ్, తెలుగ, మలయాళం, ఇంగ్షీషు
6. దాద్రా నగర్ హవేలీ (Dadra nagar Heveli) : 1961
కేంద్రపాలిత ప్రాంతం గ ప్రకటించారు.
రాజదని: సిల్వస్సా
విస్తీర్ణం : 491 చ. కి. మీ.
జనాబా : 3,43,709 మంది (2011
లెక్కల ప్రకారం )
జిల్లాలు: 1
అక్షరాస్యత:
75 .65%
ప్రదాన భాషలు: గుజరాతి, హిందీ
7. జమ్ము కాశ్మీర్ (Jammu Kashmir): 2019
అక్టోబర్ 31 న రాజ్యంగం సవరణ ద్వార లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించారు.
రాజదని: వేసవిలో శ్రీనగర్, తక్కిన
సమయంలో జమ్ము
విస్తీర్ణం : 236 చ. కి. మీ.
జనాబా : 10,069,917 మంది (2001
లెక్కల ప్రకారం )
జిల్లాలు: 22
ప్రదాన భాషలు: కాశ్మీరీ, ఉర్దూ
8. లడక్ (Ladak): 2019 అక్టోబర్ 31 న రాజ్యంగం సవరణ ద్వార లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతం గుర్తించారు.
రాజదని : కార్గిల్
విస్తీర్ణం : 236 చ. కి. మీ.
జనాబా : 2,74,,289 మంది (2001
లెక్కల ప్రకారం )
జిల్లాలు: 2
ప్రదాన భాషలు: ఇంగ్షీషు, ఉర్దూ